Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Sunday 3 December 2017

Dil Diyan Gallan song from Tiger Zinda Hai: Salman Khan wooing Katrina Kaif is Boyfriend Goals

The new song from Tiger Zinda Hai, Dil Diyan Gallan, was launched on Saturday night.

Bollywood Movie Images

So far, we had seen Salman Khan's guns and glory, as well as swag, in Tiger Zinda Hai. But the new song of the film, Dil Diyan Gallan, showcases his romantic side.
Dil Diyan Gallan was launched on Saturday night on Salman Khan's show Bigg Boss 11, Weekend Ka Vaar. Katrina Kaif, who was also present at the launch, said that the song was very close to her heart.
Salman in this song is #BoyfriendGoals, as he serenades Katrina. From decorating an entire street with candles for an intimate dinner to painting her portrait on ice, Tiger (Salman's character in Tiger Zinda Hai) goes all out for Zoya (played by Katrina). More



Here's how Kriti Sanon avoided Sushant Singh Rajput's ex Ankita Lokhande at an award show

Kriti Sanon and Ankita Lokhande timed their entries and exits so as to not bump into each other at the function.


Sushant Singh Rajput and Ankita Lokhande were in a serious relationship for close to seven years. In fact, the couple, who met on the sets of the popular television soap, Pavitra Rishta, were even planning to get married. So, when news broke that Sushant and Ankita had parted ways, fans were shocked and heartbroken.

Not too long after his break-up with Ankita Lokhande, Sushant Singh Rajput was linked with his Raabta co-star Kriti Sanon, leading many to speculate that she may have been the reason behind their split. More

Sunday 5 November 2017

Karthika Vanamahotsavam Celebration in Guntur - TDP Party News

Sri NCBN participated in the 'Karthika Vanamahotsavam' programme held at Perecherla village in Guntur district today. He later had lunch with local women and children and interacted with them.

CBN cycled to spread the message of nature conservation at the inauguration of 'Nagara Vanam' at Perecherla village today. The mega park which is spread over 510 acres will be a treat for nature lovers with options for outdoor activities like running, cycling, trekking along with a yoga room facility.

Tenali Outdoor Activities:




After dividing Andhra Pradesh state going to growing with swatch bharath. The people of Tenali feeling very happy to see this environment on this government . Keep it up going to well.
Swaccha Tenali.. Sundara Tenali.. Wow, with just simple colours to bridges on canals, dividers,greenery on both sides of roads, dividers.. What a beauty!!! That's Andhra Paris..!




భీమ సదుపాయం లో టిడిపి పార్టీ శ్రేణులు - Nara Lokesh - TDP Party News

భీమ సదుపాయం లో టిడిపి పార్టీ శ్రేణులు - TDP Party News

nara lokesh insurence news

Amaravati News: 1,971 Telugu Desam families across AP & TS have been provided with insurance coverage of Rs. 39.42 crore since 2015. By doing so, we've become the 1st political party in the country to achieve such large numbers. At TDP, every Karyakartha is family.

టిడిపి పార్టీ తమ కార్యకర్తలకు బీమా సదుపాయం అన్నది దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని వినూత్న కార్యక్రమం చేపటింది. అలాంటిది... పార్టీలోతాను చేపట్టిన తొలి పదవీ నిర్వహణలో భాగంగా కార్యకర్తల సంక్షేమ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. 2015 జనవరి నుంచి ఈ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది సభ్యులున్నారు. వారందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడం విశేషం. పార్టీలో ఇది వరకు సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు ఉండేవి. ఇటీవల ఒకే సభ్యత్వ విధానం ప్రవేశపెట్టారు. రెండేళ్లకొకసారి సభ్యత్వాల పునరుద్ధరణ, కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఉంటుంది. రూ.100 సభ్యత్వ రుసుం చెల్లించి సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది. వారి తరఫున పార్టీనే ప్రీమియం చెల్లిస్తోంది.
ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇంతవరకు ప్రమాదాల్లో మరణించిన 1971 కార్యకర్తల కుటుంబాలకు రూ.39.42 కోట్ల పరిహారం అందింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ లో 1673, తెలంగాణలో 298 కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రెండేసి లక్షల రూపాయల చొప్పున బీమా చేయూత లభించింది.

Monday 21 November 2016

ప్రాణాలు తీసిన రెండువేల నోటు

ప్రాణాలు తీసిన రెండువేల నోటు 

అమరావతి:
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన కొత్త నోట్లతో ప్రజలు త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిల్లర కష్టాలుకి ప్రజల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా కాటేస్తూనే ఉన్నాయి. పెద్ద రూ.2 వేలు నోటుకు చిల్లర దొరక్కపోవడం సాధారణ ప్రజలకి ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు, ఫలితంగా సమయానికి వైద్యం చేయించుకోలేక ఓ గిరిజనుడు మృతి చెందిన విషాదం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగబోయిన కృష (45) వ్యవసాయ పనులతో పాటు తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా అతను ఆస్తమాతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పత్తిని ఓ వ్యాపారికి విక్రయించగా రూ.2 వేల నోటు ఇచ్చాడు. ఆస్తమా సమస్య పెరగడంతో వైద్య ఖర్చులకు రూ.2 వేల నోటుకు చిల్లర కోసం రెండురోజులుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఆదివారం పెద్ద నోటుకు చిల్లర దొరికినా.. . అప్పటికి చలి తీవ్రత పెరగడంతో కృష్ణకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో వైద్యం చేయించుకునేందుకు సాయంత్రం మోటారు సైకిల్‌పై బయలు దేరాడు. గ్రామ పొలిమేరల్లోకి వెళ్లేసరికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.పెద్ద నోట్లతో ఇంకా ఎంతమంది ప్రాణాలని కోల్పోతారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండువేల రూపాయలు నోట్ల వాళ్ళు ఇప్పటికే సాధారణ ప్రజలు తినడానికి కూడా కష్టపడుతున్నారు. వెంబటేనే సాధారణ ప్రజలకి వీలుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు . 
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిల్లర కష్టాలు తీర్చేందుకు బాబు కేంద్రానికి కి ఫోన్ :
నోట్ల కోసం పాట్లు పడుతున్నవారికి సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. కరెన్సీపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. అనంతరం రాష్ట్రానికి కొత్తనోట్లు పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉర్జిత్ పటేల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రేపు రాష్ట్రానికి రూ. 2,200 కోట్ల కరెన్సీ వస్తుందని, అందులో రూ. 400 కోట్ల చిన్ననోట్లు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లను పంపింది. మరో రూ. 7, 8 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారుల అంచనా వేశారు. నోట్లు రాష్ట్రానికి తీసుకువచ్చే అంశంపై మట్లాడేందుకు ముంబయికి పంపిన ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అజయ్‌కల్లాంను అక్కడే ఉండాలని సీఎం ఆదేశించారు.ప్రజల కష్టాల ను తీర్చడానికి చంద్రబాబు చాల ప్రయత్నిస్తున్నఅని తెలియచేసాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పెద్ద టెంపుల్స్ లోని చిల్లర ని కూడా ప్రవేశ పెట్టాము అని అన్ని విధాలుగాసి ప్రయత్నిస్తున్న అని తెలియచేసాడు . 

Friday 18 November 2016

ప్రజలకి ఇల్లు స్థలం పట్టాలు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

ప్రజలకి ఇల్లు స్థలం పట్టాలు  పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

chandrababu images
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్రా రాష్ట్రము అభివృద్ధి ఫై అడుగులు అడుగులు వేస్తున్నారు. ప్రజలకి మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చాల కృషి చేస్తున్నారు. అదే కార్యక్రమంలో విశాఖపట్నం ప్రజల మనసు దోచుకోవడానికి ప్రభుత్వ స్థలాలని అక్రమంగా ఆక్రమించిన వాటిని తన చెల్లలకి రాసిఇస్తున్న అని వాఖ్యానించారు.   రాజకీయ లబ్ధి కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రజల సొమ్ము దోపిడీ చేసిన  దోపీడీదారులకు మద్దతిస్తారో.. . ప్రజా సంక్షేమం కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతిస్తారో ఆలోచించుకోవాలని? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా ఎటువంటి పని చేయడానికి అయిన  సిద్ధమని ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా,అన్న గా అండగా ఉంటానుఅని  స్పష్టం చేశారు. ఆ విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో కేంద్రం సహకారం అవసరమనే భావనతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నామని చెప్పారు. విశాఖ జిల్లా చోడవరంలో గురవారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో ప్రజలని కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ  సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి పరిపాలన చేసుకునే అవకాశమున్నా రెండేళ్లలోనే అన్ని విభాగాలను కొత్త రాజధానికి తీసుకొచ్చి సొంతగడ్డ మీద నుంచి పాలన చేసుకునేలా చర్యలు తీసుకున్నాను. నాకంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? తండ్రిని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించినవారు, అనుభవం లేనివారు, సమాజం పట్ల గౌరవం లేని కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రజలకోసమే పెట్టిన పార్టీ అని ప్రజల కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని తెలియచేసారు . 
కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేదని, దానివల్ల వచ్చే ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీకి తాను అంగీకరిస్తే దానిని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. ఇప్పటికే ఎక్కువ సమయం అయిపోయింది అని అందుకే అంగీకరించ అని వాఖ్యానించారు .  హోదా వల్లే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలని,విద్యార్థులని  తప్పు దారి పట్టిస్తున్నారు . హోదా వల్ల అదనంగా ఏమేమి వస్తాయో తనకు తెలియనివేమైనా ఉంటే.. వాటి గురించి చెబితే.. సాధించడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. ‘గత ఏడాది పది వేల టీచర్‌ పోస్టులు భర్తీచేయగా, ఇటీవల 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం. త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు ఇస్తాం’ అని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకునేందుకు తొమ్మిది ప్రశ్నలతో లక్ష మంది నుంచి తాను ఫోన్‌ ద్వారా సమాచారం తెప్పించుకున్నానన్నారు. వాటి ఆధారంగా సమస్య పరిష్కారానికి కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. ప్రజలంతా తమ డబ్బును జన్‌ధన్‌ ఖాతాల్లో జమ చేసుకుని మొబైల్‌ ద్వారా, రుపీ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. కంప్యూటర్‌పై ప్రజలకు అవగాహన పెరుగుతున్నందున అందరూ కార్డు ద్వారా షాపింగ్‌ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పారు. తన ఆలోచన కార్యరూపం దాల్చితే అన్ని దుకాణాల్లో స్వైపింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలు తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ ఆధారంగా నిత్యావసరాలు కొనుక్కొనే వీలు కల్పిస్తామని చెప్పారు.
Amaravati Telugu Latest News, Andhra Pradesh Telugu News


Thursday 17 November 2016

Online Telugu News Updates : తెలుగు కొత్త న్యూస్

Online Telugu News Updates : తెలుగు కొత్త న్యూస్!

మరో 24 గంటలో తెలుగు రాష్ట్రంలో వర్షాలు ?

తెలుగు రాష్ట్రంలో భానుడి భగ భగ లకి ఇబ్బంది పడుతున్న ప్రజలికి శుభవార్తః ఎండతీవ్రతతో మేఘాలు ఏర్పడి రెండు రాష్ట్రాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు More News  

అమరావతి రేషన్ షాపులో మినీ ఏటిఎం లు ప్రారంభం?

అమరావతి రేషన్ షాపులో మినీ ఏటిఎం లు ప్రారంభం?

amaravati images
అమరావతి: బ్లాక్  మనీ అరికట్టడానికి మోడీ ప్రవేశ పెట్టిన కొత్త నోట్ల వాళ్ళు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరికట్టడానికి గ్రామగ్రామాన బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తుంది,టెక్నాలజీ ని ఉపయోగించి డిజిటల్‌ లావాదేవీలు పెంచేందుకు రేషనషాపుల్లో మినీ ఏటీఎం యంత్రాలు ప్రవేశపెడుతున్నారు. రేషనడీలర్లనే బ్యాంకులు తమ వ్యాపార ప్రతినిధులుగా తీసుకుంటాయి. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించేందుకు ఈ పద్దతి ని  సాధ్యమైనన్ని ఎక్కువచోట్ల బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని 29 వేల రేషన షాపుల్లో ఈ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే సుముఖంగా ఉన్న రేషనడీలర్లను మాత్రమే ఈ లావాదేవీలకి తీసుకుంటారు. ఈపాస్‌ యంత్రాల్లో ఇప్పటికే కార్డు స్వైపింగ్‌ సదుపాయం ఉంది. నెలకు కనీసం 20రోజులపాటు రేషనషాపుల్లోని ఏటీఎంలు అందుబాటులో ఉండేలా నిబంధనలు పెట్టారు.ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకు వ్యాపార ప్రతినిధులయ్యే రేషనడీలర్లకు శిక్షణ, అవగాహన కోసం నెలరోజుల సమయం ఇస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ చైర్మనగా, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ కన్వీనర్‌గా కమిటీలు వేస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షణీయమని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు హర్షం వ్యక్తం చేశారు.
Amaravati Telugu News, Andhra Pradesh Today Telugu News.

Monday 25 July 2016

Latest Samsung Galaxy Note 7 Updates

Latest Samsung Galaxy Note 7 Updates

samsung mobile updates
Present days every one use smart phone because day by day to improve technology and culture in india. old days don't no about smart mobiles how to use and how to working process but know a days children's also use in smart mobiles. Day by day increases smart mobiles users and also to improve latest versions of mobiles and updates.Latest news in "Samsung" launch latest mobile on Aug 2, 2016. 
It's time of the year once more once Samsung launches a successor to its flagship Note.
The Korean technology firm in an exceedingly journal post has discovered the date for the launch of its next Note phablet.
The successor to the Galaxy Note five is referred because the Note seven and can be launched on August a pair of.
The Galaxy Note Unpacked 2016 event are going to be command in big apple and there'll becoincidental events in DE Janeiro de Janeiro and London.
Samsung has additionally mentioned the rationale behind the naming of future Note flagship because the company is skipping Note half-dozen. The journal quoted, "First and foremost although, you would possibly be curious on why it's known as Galaxy Note7 rather than Galaxy Note6.
There ar a few reasons why. First, the Galaxy Note7 can complement our Galaxy S7 and S7 edge, and unify our product portfolio. Second, the Galaxy Note7 can minimize confusion concerning the most recent mobile technology from Samsung, and supply full alignment with Galaxy S smartphone."
Based on the leaks and rumours, the Note seven is tipped to be water-proof and is probably going to sport twinedge show. it'll even have iris scanner and can have a 6inch QHD show, 4GB of RAM, twelve MP rear camera, 5MP front facing camera and a 3600 mAh battery.

Samsung Latest Updates, Samsung Latest Mobile Updates, Samsung Latest Phone, Samsung Updates, Technology Updates.

Friday 15 July 2016

Ram Charan Interact With Fan's In Live Facebook!

Ram Charan Interact With Fan's In Live Facebook!

cherry images
Mega hero Ram charan recently interact with fan's in live social media (facebook).Some body asking different quoestions he told in all those quoestions. Present in telugu film industry have more competitions between Big Heros. For the primary time, Ram Charan has overtly praised his rival heroes Prabhas and Mahesh. Ram Charan praised Mahesh Babu's beauty and acting talent.
He aforementioned Mahesh is a tremendous actor and he's too handsome. It is a surprise as most megapower star fans and Mahesh fans fight with one another on social media.
All this praise he poured for Mahesh whereas he was interacting along with his fans over Facebook. He spoke on several problems however his positive mention Mahesh and Prabhas caught everyone's attention. Charan additionally unconcealed that Baahubali Prabhas is extremely pricey friend to him.
On the topic of his picture, Charan additionally aforementioned that the primary look poster of "Dhruva" are going to be out on fifteenth August.
In this interaction cherry told to fan's we are decided to help poor people so please give me some idea's about how to start work and how to interact with poor family and also to do "swachh bharat" every one your surrounding area and villages.All fan's are feel very happy this is the first time to interact with fan's one big hero.

Ram Charan Interact With Fna's News, Ram Charan Facebook Interaction In Live, Cherry First Time Interaction In Facebook, Cherry Facebook, Ram Charan Latest Updates, Cherry Images.

Tuesday 12 July 2016

Latest Update On Facebook Messenger!

Latest Update On Facebook Messenger!

latest news
Present days every one use facebook elder to younger people.Every days Facebook Founder also improve and more futures in facebook,in this facebook are used to intract with those friends and new persons. Social media big Facebook has enabled SMS in courier for humanoid which implies that users can currently havethe selection to be able to send/receive SMSes in courier itself.
The feature is merely on the market on humanoid. However, once you send associate degree SMS message, the recipient are often on any platform.
New Future:
  • "We hope that this new selection can bring the convenience of having the ability to access all of your messages in one place, creating your FACEBOOK messaging plenty easier and serving to you stay high of u'r conversations," FBsame in an exceedingly post".
However it works:
  • Open courier and faucet on Settings, then choose SMS from the list and switch on "Default SMS app."
  • Users will currently read and reply to their SMS conversations in courier. SMS conversations are in purple where as courier conversations are in blue.
  • SMS in courier not solely supports normal text, images, videos and audio however additionally made content like stickers, emojis and site sharing.
  • Users can got to use regular courier to send GIFs, send money, build voice and video calls, and request transportation.
  • SMS in courier don't send, transfer or store your conversations on Facebook servers.
  • All messages ar sent and received via SMS. normal SMS, regular text charges apply, Facebook added 
  • However, regular, non-SMS messages sent or received on courier can still use knowledge.

Latest Facebook Updates, Latest Technology Updates, Social Media Updates, Latest News Updates.

Sunday 10 July 2016

Lenovo Latest Launch Mobile Vibe K5 Smartphone!

Lenovo Latest Launch Mobile Vibe K5 Smartphone!

lenovo latest images
Bolstering its atmosphere smartphone portfolio, Chinese technology major Lenovo launched atmosphere K5 at Rs vi,999.it is a best quality smartmobile have more futures in launched early 2016.
Futures:
A direct successor to Lenovo's A6000 smartphone, atmosphere K5 comes packed with a 64-Bit Qualcomm flower 415 Octacore processor combined with a twelve.7cm (5) high-definition show with 720x1280 element resolution.
Ads by metallic element
The device is additionally equipped with twin Ray M. Dolby Atmos-enabled speakers that facilitate minimise noise and voice distortion once enjoying voice clips and songs, mechanically fine-tuning any audio expertise for listeners.
For multitasking potency, atmosphere K5 comes with 64-bit Qualcomm octa-core processor and 2GB of DDR3 RAM.
The smartphone with a sturdy metal construction features a 13MP rear camera and a 5MP selfie camera.
The atmosphere K5 are often registered completely at Amazon.in and therefore the initial flash sale can occur on June twenty two when a pair of p.m. The K5 are going to be obtainable in gold, silver and gray color choices.

Saturday 9 July 2016

అమరావతి లో చైనా స్పీడు రైళ్లు! High Speed Rail in Amaravati

అమరావతి లో చైనా స్పీడు రైళ్లు!

china speed rail
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అభివృధి కార్యక్రమము గా ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చైనా పర్యటన చేశారు అక్కడి ప్రభుత్వం తో చేసిన చేర్చలు ఫలించాయి అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం.  చైనా పర్యటన సందర్భంగా బాబు గారు  చేసిన ప్రతిపాదనలు ఆచరణలోకి రాబోతున్నాయి. అదేనండి మన  ఆంధ్రప్రదేశ్‌కు చైనా స్పీడ్‌ రైళ్లు హైస్పీడ్‌తో  అమరావతి కి రానున్నాయి. అంతేకాదూ. రాజధాని నగరం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనలకి కి ఏర్పాటు కూడా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అని ఆ రాష్ట్రసానికి తెలియచేసిన సీఎం చంద్రబాబు ఇప్పడు రాష్ట్రంలో సమీకృత నీటి యాజమాన్య విధానంలోనూ భాగస్వామి కావడంపై చైనా బృందం  దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చలకు రడీ గా  సిద్ధపడింది. సీఎం చంద్రబాబు,మంత్రులు యనమల రామకృష్ణుడు,నారాయణ నేతలు గత నెల చివరి వారంలో చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో. చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ బృందం సమావేశమైంది. రాష్ట్రంలోనూ స్పీడ్‌ రైళ్లను ప్రారంభించాలని,అక్కడ చాలా వసతులు ఉన్నాయి అని  సీఆర్‌సీసీని చంద్రబాబు కోరారు. అమరావతి నుంచి విశాఖపట్నం, అమరావతి నుంచి తిరుపతికి రెండు స్పీడ్‌ రైళ్లను నడపాలన్న ప్రతిపాదనను సీఆర్‌సీసీ ముందు ఏపీ సీఎం  చంద్రబాబు ఉంచారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు సీఆర్‌సీసీ సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం చైనా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చి పట్టుమని పది రోజులైనా కాకుండానే  మంచి కబురు పంపిన చైనా అమరావతి నుంచి స్పీడ్‌ రైళ్లను నడపడంపై చర్చిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌సీసీ వర్తమానం పంపింది. దీంతో, ఈ నెల 12న ఢిల్లీలో సీఆర్‌సీసీ ప్రతినిధులతో టిడిపి కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి భేటీ కానున్నారు.చంద్రబాబు గారి పర్యటన ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అని ఆ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. 
Amaravati Telugu News Updates, Online Telugu News Updates, AP News, TS News, Andhra Pradesh, China Speed Rail Launched  In Amaravati.

Friday 8 July 2016

MLA పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తి?

MLA పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తి?

babu meeting images
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ప్రజల సర్వే లో మొత్తం మీద  ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తి పార్టీ ఎమ్మెల్యేలపై లేదని సీఎం చంద్రబాబు చేయించిన సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై 80 శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నారని, అయితే 40 శాతం ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రమే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సర్వేలో వెల్లడైంది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ఓ సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది,ప్రభుత్వం చేపట్టిన పధకాలు ప్రజలకి చేరుతున్నాయా? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గురువారం సీఎం చంద్రబాబు  నివాసంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో 5 గంటలపాటు జరిగిన సమావేశంలో ప్రభత్వం చేపట్టిన  ఈ సర్వే వివరాలను చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు. సర్వేలో అధికశాతం ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరుపై వారి ప్రవర్తన మాత్రం అంతగా  సంతృప్తిగా లేరని తేలింది. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి 8 అంశాలపై సర్వే నిర్వహించిన సీఎం .ఈ  సర్వేలో.. 40-45 శాతం ఎమ్మెల్యేల పనితీరు బాగుందని  ప్రజలు తెలియచేశారు అని తేలింది. మరో 30- 35 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. 25-30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, 10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు మరీ బాగాలేదని ప్రజలు పటించుకోవడం లేదు అని  స్పష్టం చేశారు. భేటీలో సర్వే వివరాలను వెల్లడించిన సీఎం. ఎమ్మెల్యే పనితీరు మెరుగునకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలను ఇచ్చి, పనితీరు ఎలా మెరుగుపర్చుకుంటారో చెప్పాలని అడగాలా లేఖ  మరో ఏ విధంగా వాళ్ళ కి చెప్పాలని సీఎం , ఆ పార్టీ మంత్రులని,సహచర నేతలని కోరారు. అదే విధంగా పర్వాలేదన్న కేటగిరీలో ఉన్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారన్న కేటగిరీలోకి వచ్చేలా చూడాలని ఏ విధంగా చేస్తే ప్రజలు సంతృప్తిగా ఉంటారు , దానికి ఏం చేయాలో కూడా సూచించాలని  బాబు గారు కోరారు. ఈ అంశంపై చర్చించిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు మెరుగునకు 10 మందితో ఓ కమిటీని నియమించాలని ఆ కమిటీ ద్వారా ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి పధకాలు ఎలా చేరాలి అని వివరించారు. ఈ  కమిటీలో ముఖ్య నేతలు  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, విప్‌ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ శుక్రవారం సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కానుంది.అదేవిధంగా ఇప్పటి వారికి చేపట్టిన కార్యక్రమాలని అని ప్రజలకి ఏ విధంగా అందిన విషయం సర్వే వెల్లడి అయిన సమాచారాన్ని తెలియచేసారు. ఆ సర్వేలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన 28 పథకాలపై సర్వే చేపించగా . ఆ ప్రభుత్వ పథకాల్లో ఎన్టీఆర్‌ వైద్య పరీక్షలకు మొదటి  స్థానం, ఎన్టీఆర్‌ వైద్యసేవకు రెండోస్థానం, ఫించన్ల పంపిణీకి మూడోస్థానం, పౌరసరఫరాల శాఖకు నాలుగోస్థానం వచ్చింది. ఇసుక అంశంపై సర్వేలో 82 శాతం బాగుందని ప్రజలు భావించారు అని  వచ్చిందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉచితంగా ఇస్తున్న ఇసుక కి ఎందుకు 100 శాతం రాలేదు అని సీఎం వ్యాఖ్యానించారు. 

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, Telugu News Updates,AP News, TS News, Andhra Pradesh News, Today News,Amarvati Today News.


Thursday 7 July 2016

ఏపీకి వరాలు ? AP Package

ఏపీకి  వరాలు ?

special package
ఢిల్లీ:  రాష్ట్ర విభజన లో నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌ కి  ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.బిజెపి తో పొత్తు పెట్టుకున్న టిడిపి ప్యాకేజీ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు అని ఇప్పటికే చాలా లేటు అయింది అని ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు సమాచారాన్ని సేకరించింది. పలు దఫాలుగా ఆయా శాఖలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఈ కసరత్తు తేలే వరకూ పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపించటం లేదు అక్కడి శాఖ అధికారులు చెబుతున్నారు.పోలవరం ప్రాజెట్ కేంద్రమే భరిస్తుంది అని చూపిన ప్రభుత్వం ఇపుడు పోలవరం నిధులనూ ప్యాకేజీలో భాగంగానే ప్రకటించాలని కేంద్రం భావిస్తుండటమే దీనికి కారణం. పోలవరానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయన్న దానిపై జలవనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్‌తో పీఎంవో పలుమార్లు కేంద్రం  చర్చించింది. ఈ నేపథ్యంలో నాబార్డు నుంచి రుణం తీసుకోవాలి అని నిర్ణయంచిన ప్రభత్వం ఇప్పుడు ఆ  ప్రక్రియ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు  ఇప్పటి వరకూ రూ.350 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2500 కోట్లను కూడా కేంద్రమే  తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇచ్చిన నిధుల పట్ల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కూడా  అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ కేంద్ర జలవనురుల శాఖ మంత్రి  లేఖ రాశారు. మరోవైపు పోలవరానికి ఈ ఏడాది రూ.4000 కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ప్రాజెక్టు వాళ్ళ ఆంద్రప్రదేశ్ ని కరువు రహితం గా తీర్చి దిద్దాలి అన్ని ఆ రాష్ట్ర ప్రభత్వం మళ్ళీ ఒకసారి గుర్తుచేసింది.  చంద్రబాబు రాసిన లేఖ కి స్పందించిన  కేంద్రం నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని  ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దానికి అనుమతులు రావటం కూడా లాంఛనప్రాయమేనని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. కానీ, పీఎంవో జోక్యంతో పరిస్థితి మారిపోయింది. ప్రత్యేక ప్యాకేజీ కింద వివిధ ప్రాజెక్టులను, భారీగా నిధులను కేంద్రం ఏపీకి ఇవ్వాలని భావిస్తోందని, పోలవరానికి నిధులు కూడా ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయని ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియా కి చెప్పారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు కేంద్రం ఇస్తుందా? అని అడగ్గా మరియు ప్రత్యేక ప్యాకేజి లోనే పోలవరం నిధులు ఇస్తాం అంటే ఏంటి ?.. రూ.30 వేల కోట్ల వరకూ పోలవరానికి ఇవ్వాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో కేంద్రం ఇస్తుందని చెప్పారు. బహుశా అది నాబార్డు రుణం కూడా కావొచ్చునని తెలిపారు. ప్యాకేజీలో భాగంగా ఇచ్చేందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందా? అని అడగ్గా.. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. రుణం రూపంలో నిధులు ఇచ్చినా దానిని తిరిగి చెల్లించేది కేంద్రనీదే భాద్యత అని , రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. 


Wednesday 6 July 2016

పట్టిసీమ కృష్ణ ,గోదావరి బిరబిరా !

 పట్టిసీమ కృష్ణ ,గోదావరి బిరబిరా !

pattisima images
అమరావతి,నెల్లూరు:  ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్ట్లు లు లో పరుగులు తీస్తున్న గోదావరి,కృష్ణ గలగలా గోదావరిబిరబిరా పరుగులిడుతూ కృష్ణమ్మలో కలవనుంది!చంద్రబాబు చేపట్టిన "పట్టిసీమ" ఫలాలు పూర్తిస్థాయిలో లభించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా డెల్టాకు గోదావరి వరద జలాలు విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు నేరుగా పట్టిసీమ ఎత్తిపోతలకు చేరుకుంటారు.ఈ కార్యక్రమంలో బాబు గారు  రెండు పంపుల ద్వారా గోదావరి వరద జలాలను పోలవరం కుడికాల్వకు విడుదల చేస్తారు. గోదావరి జలాలు కుడి కాల్వలో కలిసే చోట పూజలు చేసి. నీటిని కృష్ణమ్మ వైపు సాగనంపుతారు. రెండు పంపుల ద్వారా రోజుకు 8.5 క్యూసెక్కుల చొప్పున దాదాపు 80 రోజులపాటు నిర్విరామంగా నీటి విడుదల సాగేలా చర్యలు చేపట్టారు. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు ఈసారి ముందస్తుగానే వరద జలాలను మళ్లిస్తున్నారు. ఇదివరకు పట్టిసీమ నుంచి ఎనిమిది టీఎంసీలనే మాత్రమే వాడుకున్నారు. ఈసారి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీరందించేలా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో మంత్రులు దేవినేని ఉమ, పీతల సుజాత మంగళవారం పోలవరం కుడికాల్వ పనులను, పట్టిసీమ ఎత్తిపోతలను పరిశీలించారు. ‘పశ్చిమ డెల్టాలో రైతులకు లోటు లేకుండా ఎటువంటి కరువు లేకుండా ఉండడానికి  గోదావరిలో వృథా వరద జలాలను మాత్రమే కృష్ణకు మళ్లిస్తున్నాం అని ప్రకటించారు.
 బాబు  పోలవరం పై సమీక్ష:
పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ప్రారంభించిన అనంతరం.చంద్రబాబు గారు  పోలవరం పనులపై  సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి, పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పనులపై అధికారులతో సమీక్షిస్తారు. జర్మనీకి చెందిన బావర్‌ సంస్థ చేపట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ పనులకు వర్షాలతో అంతరాయం కలుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. కానీ, ఏడు ప్యాకేజీలలో రెండింటి పనులు మిగిలే ఉన్నాయి. రెండో ప్యాకేజీలో 1,61,600 క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలి ఉన్నాయి. నాలుగో ప్యాకేజీలో 3866 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలి ఉన్నాయి. ఐదో ప్యాకేజీలో 89,189 క్యూబిక్‌ మీటర్ల మట్టి, 25,729 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలి ఉన్నాయి. ఆరో ప్యాకేజీలో 3500 క్యూబిక్‌ మీటర్ల మట్టి, 11,202 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఏడో ప్యాకేజీలో 7023 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల వేగాన్ని పెంచాలని, ఇదే సమయంలో డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనుల వేగాన్ని పెంచడంపై దృష్టి సారించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌ను సీఎం ఆదేశించనున్నట్లు తెలిసింది. కేవలం కేంద్ర నిధులపై ఆధారపడి, పనుల వేగాన్ని తగ్గించకుం డా... ముందుగా రాష్ట్ర నిధులతో పనులు పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులను చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. పోలవరంపై బుధవారం నాటి సమీక్షలో ఆయన పూర్తిస్థాయి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడంతోనే తన పని అయిపోయినట్లుగా కేంద్రం భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018లోగా పూర్తి చేస్తామని పార్లమెంటులో హామీ అమలు దిశగా అడుగులు వేయడం లేదు. నిర్మాణ బాధ్యతను స్వీకరించలేదు. పోలవరం నిర్మాణం కోసం రూ.2200 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంది. నిధుల విడుదలపై మాట దాట వేస్తున్న కేంద్రం... నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు మాత్రం సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తరచూ పోలవరం ప్రాజెక్టును ప్రాంతాన్ని సందర్శించి పనుల వేగాన్ని, నాణ్యతను పరిశీలించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మొత్తానికి పెత్తనం కేంద్రానిది .. ఆర్థిక భారం రాష్ట్రానిది అన్నట్లుగా మారింది. బుధవారం నాటి సమీక్షలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశముంది.

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, AP News, TS News, Patisima News Updates, Telugu News ,Today LatestNews.

జగన్ కి ఆర్థిక కష్టాలు!

జగన్ కి ఆర్థిక కష్టాలు!

jagan
హైదరాబాద్‌:  గత కొన్ని రోజుల నుంచి జగన్ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్లతో గడ..గడలాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పార్టీ నిర్వహణ కోసం డబ్బులు వెతుక్కుంటోంది.ఇప్పటి వరకి ఏ కార్యక్రమము కి అయిన పార్టీ ముందు ఉండేది కానీ ఇప్పుడు ఆ పార్టీ భరించే శక్తి లేదు అని పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే కార్యక్రమాలకి  ఖర్చులన్నీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులే పెట్టుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్టుగా చెప్పారు. పార్టీకి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆర్థికంగా ఉన్నవారిని పార్లమెంటరీ నియోజక వర్గాల ఇన్చార్జులుగా ప్రకటించాలని నిర్ణయించారు. 
"గడపగడపకు" వైసీపీ పేరుతో సుదీర్ఘ కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. ఇది దాదాపు ఆరు నెలలపాటు సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల అంచనా. అయితే కేవలం స్టేషనరీ మాత్రమే కేంద్ర కార్యాలయం నుంచి వస్తుందని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రకటనతో నేతలు షాక్‌కు గురయ్యారు. ఈడీ కేసులు ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, ఆర్థిక చక్రబంధం నుంచి బయటకు రావడం అంత తేలిక కాదనుకుంటున్న జగన్ జిల్లా స్థాయిలో పార్టీ పోషకులను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్లమెంటరీ ఇన్చార్జులను ప్రకటించాలని భావిస్తున్నారు. స్థితిమంతులు, బాగా సంపాదించిన మాజీ కాంగ్రెస్‌ నేతల పేర్లను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. వీరి చేరికలను వచ్చే రెండు, మూడు నెలల్లో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tuesday 5 July 2016

ప్రతి ఇంటికి వెళ్ళాలి !

ప్రతి ఇంటికి వెళ్ళాలి !

JAGAN IMAGES
హైదరాబాద్:  ప్రజలకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఈ పార్టీ ఉంటుంది ప్రజలకోసమే ఈ పార్టీ పెట్టాము అని చెప్పిన జగన్ బాబు గత కొన్ని రోజుల క్రితం ఓదార్పు యాత్ర అని వైస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అదే బాటలో మళ్ళీ "గడప గడప "అని  ఒక కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలపై 100 ప్రశ్నలు సంధిస్తూ ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలకు పార్టీ అధ్యక్షుడు మన ప్రతి పక్ష నేత  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే క్షమించనని హెచ్చరించారు. గడప గడపకూ వైసీపీ కార్యక్రమం విజయవంతమైతే .. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తామన్నారు.మనం అధికారం లోకి వస్తాం అని పార్టీ పెద్దలకి చెప్పారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఐదు నెలల పాటు నిర్వహించనున్న ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ‘చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలపై 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారు. అందుకే ఆయన విజయం సాధిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు. ఐదు నెలలూ ప్రజలకు చేరువలో ఉండాలి. ఎక్కడైనా.. ఎవరైనా నిర్లక్ష్యం చేశారని సమాచారం వస్తే క్షమించను. వారి స్థానంలో కొత్తవారిని సమన్వయకర్తలుగా నియమిస్తాను’ అని స్పష్టం చేశారు. అసవరమైతే కార్యక్రమాన్ని మరో నెల పొడిగిద్దామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ తరపున కరపత్రాలు, జెండాలు పంపించాలని కొందరు నేతలు కోరారు. స్పందించిన జగన్‌.. వెంటనే ఈ అంశాన్ని పరిశీలించాలని ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారని, రెండేళ్లయినా వాటిని నెరవేర్చలేదని జగన్‌ అన్నారు.ప్రజల కోసమే ఈ పార్టీ ఉంది అని  రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విసుగు నెలకొందని, హామీలు నెరవేరడం లేదని, పాలన జరగడం లేదని విమర్శించారు. రోడ్ల విస్తరణ పేరిట దేవాలయాల కూల్చివేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని పార్థసారథి అన్నారు. ‘గడప గడపకూ వైసీపీ’లో చంద్రబాబు పాలనపై 100 ప్రశ్నలు సంధిస్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాలనను గురించి ప్రజలకు వివరిస్తామని, వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు.మరి ఈ కార్యక్రమము వల్ల అయిన మంచి రెస్పాన్స్ వస్తుంది అని వైస్సార్  పార్టీ భావిస్తుంది . 

Amaravati Telugu News Updates, Telugu News Updates, Telugu News, AP News, TS News, Jagan Mohan Reddy Update Telugu News, YSR Party News.

Monday 4 July 2016

అమరావతి వాసులకి మంచి రోజులు !

అమరావతి వాసులకి మంచి రోజులు !

amaravati images
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతికి తరలివెళ్లాయి.దింతో అమరావతిలో ప్రజల్లో ఆనందం ఏర్పడింది ఎందుకు అంటే గుంటూరు,విజయవాడ లో ప్రభుత్వ ఉద్యోగులతో కిల కిల లాడుతుంది వ్యాపారులకు పండగే పండగ . ఆంధ్రప్రదేశ్ లో రేపోమాపో ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల రాకతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకవైపు కృష్ణమ్మ, మరోవైపు దుర్గమ్మ ఆశీస్సులతో త్వరితగతిన రాజధానిని ప్రగతి బాటలో నడిపేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల రాక వల్ల ఉద్యోగులు ఎంత హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు కానీ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పెళ్లికాని ప్రసాదులకు మాత్రం బాగా కలిసొచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉంటున్న కుర్రాళ్ల పంట పండినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా సంబంధం, ఆస్ట్రేలియా సంబంధం కోసం పాకులాడిన అమ్మాయి తల్లిదండ్రులు నేడు మాత్రం తమ ఆలోచనను మార్చుకున్నారు. దేశం కాని దేశం పంపించి ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో చూసుకుంటూ బాధపడే కంటే, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఇచ్చుకుంటే నెలకోసారైనా కూతురి కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.తమ అల్లుడికి పొలం ఉంటే చాలు అని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారట.
ఎలాగూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఈరోజు కాకపోతే రేపైనా ఐటీ తరలిరాక తప్పదు. అలాంటప్పుడు ఎక్కడో ఇచ్చుకోవడం ఎందుకు ? అని పిల్ల తల్లిదండ్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారట. అంతేకాకుండా చేసుకోబోయే కుర్రాడికి చదువు ఉన్న లేకపోయినా  అమరావతి ప్రాంతంలో ఎకరం పొలం ఉన్నా చాలు ఏ పనీచేయాల్సిన అవసరం లేకుండా తమ కూతురు దర్జాగా కూర్చోవచ్చనే ధీమా కూడా తల్లిదండ్రులకు బానే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే అమరావతి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్న కుర్రాళ్లు కొంతమంది బైక్‌ల మీద తిరగడం మానేసి కార్లలో తిరుగుతున్నారట. ఇంకొంతమందైతే అడ్వాన్స్ అయిపోయి ఏకంగా గుర్రాలపై షికార్లు చేస్తున్నారట. వినడానికి అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. రాజధాని ప్రాంతంలో ఉన్న కుర్రాడికి జాబ్ ఉందా లేదా అనే విషయం కన్నా పొలం ఉందా లేదా అనే ధోరణిలోనే పిల్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అంతేకాదు, పొలం ఉన్న అల్లుళ్లకు కట్నం లక్షల నుంచి కోట్ల వరకూ ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదట. దీనికి కారణం గుంటూరు, విజయవాడ, తుళ్లూరు ప్రాంతాల్లోని భూములు కోట్లలో పలకడమే. సో ఇది అమరావతి అల్లుళ్లకు కలిసొచ్చే కాలమన్నమాట. అంతా రాజధాని మహిమ.

Sunday 3 July 2016

అక్కినేని వారింట పెళ్లిబాజాలు?

అక్కినేని వారింట పెళ్లిబాజాలు?

akhil love img
chitanya and samantha images

హైదరాబాద్:  తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన చైతు,సమంత మరియు  అఖిల్  లవ్ గాశిప్స్ ఇప్పటికి తీరింది అదే నండి సస్పెన్స్‌ వీడింది? తెలుగు యాక్టర్స్ నాగచైతన్య, సమంత పెళ్లిపీటలెక్కనున్నారు అంట!! వచ్చే డిసెంబరులోనే అక్కినేని వారింట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఒక్క పెళ్లి కాదు అండో. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరూ ఆ నెలలోనే పెళ్లికొడుకులు కానున్నారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత.. రెండో కుమారుడు అఖిల్‌, ఆయన చిరకాల స్నేహితురాలు డిజైనర్‌ శ్రియా భూపాల్‌ జోడీలకు పెళ్లి కానుంది. నాగచైతన్య, చెన్నైకి చెందిన సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లోనూ కలిసి నటించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు వచ్చిన వార్తలని కి సమాధానం గా నిలిచారు . ఇద్దరూ కలిసి ఒక థియేటర్‌లో సినిమా చూశారంటూ నెట్‌లో ఫొటోలు కూడా హల్‌చల్‌ చేశాయి. అయితే, ఆ వార్తలపై ఇద్దరూ నోరు విప్పలేదు. మెడలో ‘ఎన్‌’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ ధరించిన సమంత ఫొటోలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.తన లవ్ చేస్తున్న ప్రేమికుడు పేరు మొదటి అక్షరం "ఎన్"అని తెలియచేసిన విషయం తెలిసిందే .  ఆ అక్షరం తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని సమంత చెప్పడం గమనార్హం. మొత్తమ్మీద. అక్కినేని అందగాళ్లు ఇద్దరూ తాము ఇష్టపడిన అమ్మాయిలను పెద్దల అంగీకారంతోనే మనువాడబోతున్నారు అని సినిమా వర్గాలు చెబుతున్నాయి . 

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, Telugu News Updates, Movie Telugu News Updates,Chitanya And Samantha Love News, Akhil Love News.